గుంటూరు హిందూ కాలేజి సెంటర్లో ఉన్న ఆంధ్రా బ్యాంకులో 2 లక్షల రూపాయలు మాయమయ్యాయి. దొంగలు వచ్చి, తనను బెదిరించి ఆ మొత్తం తీసుకెళ్లారని బ్యాంకు క్యాషియర్ చెబుతున్నా.. పోలీసులు మాత్రం ఆ కథనాన్ని నమ్మడంలేదు.
గుంటూరు హిందూ కాలేజి సెంటర్లో ఉన్న ఆంధ్రా బ్యాంకులో 2 లక్షల రూపాయలు మాయమయ్యాయి. దొంగలు వచ్చి, తనను బెదిరించి ఆ మొత్తం తీసుకెళ్లారని బ్యాంకు క్యాషియర్ చెబుతున్నా.. పోలీసులు మాత్రం ఆ కథనాన్ని నమ్మడంలేదు.
దాంతో వారు సీసీ టీవీ కెమెరా ఫుటేజిని పరిశీలిస్తున్నారు. దాని ఆధారంగా ఆ రెండు లక్షల రూపాయలు ఎలా గల్లంతు అయ్యాయన్న విషయాన్ని తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు.