రోడ్డుప్రమాదంలో ముగ్గురికి గాయాలు | 3 injured in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో ముగ్గురికి గాయాలు

Feb 21 2016 1:58 PM | Updated on Aug 30 2018 3:58 PM

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి.

పాలకొల్లు : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. మోటర్ సైకిల్‌పై ముగ్గురు వ్యక్తులు పాలకొల్లు నుంచి భీమవరం వైపు వెళుతూ సిమెంట్ లారీని ఢీకొన్నారు.

ఈ ప్రమాదంలో నక్కా చైతన్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మట్టపర్తి లక్ష్మీకుమారి (40), మట్టపర్తి యశ్వంత్‌కుమార్ (17)లకు స్వల్ప గాయాలు కాగా వారిని పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement