తోడేలు దాడిలో 8 గొర్రెలు మృతి | 8 sheep killed in wolf attack | Sakshi
Sakshi News home page

తోడేలు దాడిలో 8 గొర్రెలు మృతి

Published Sun, Oct 11 2015 9:59 AM | Last Updated on Sun, Sep 3 2017 10:47 AM

8 sheep killed in wolf attack

అనంతపురం (రాయదుర్గం) : రాయదుర్గం పట్టణంలోని ముత్తరాసి కాలనీలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గొర్రెలపై ఓ తోడేలు దాడి చేసింది. ఈ ఘటనలో 8 గొర్రెలు మృతిచెందాయి. సుమారు రూ.70 వేలు నష్టం వాటిలినట్లు గొర్రెల యజమాని మారెక్క తెలిపారు. అటవీశాఖాధికారులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. గొర్రెలను పోస్టుమార్టం చేసి పూడ్చి పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement