ఇరు వర్గాల ఘర్షణ: 9 మందికి గాయాలు | 9 injured in groups controversy ai kamalapuram | Sakshi
Sakshi News home page

ఇరు వర్గాల ఘర్షణ: 9 మందికి గాయాలు

Published Sat, Apr 25 2015 12:44 PM | Last Updated on Sat, Aug 25 2018 5:38 PM

వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలంలో పొలానికి దారి ఏర్పాటు విషయమై జరిగిన కొట్లాటలో 9 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.

కమలాపురం : వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలంలో పొలానికి దారి ఏర్పాటు విషయమై జరిగిన కొట్లాటలో 9 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మండలంలోని గంగవరం గ్రామంలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. కత్తులు, కర్రలతో దాడులు చేసుకోవటంతో రెండు వర్గాలకు చెందిన వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కమలాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement