రేపు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు సర్వం సిద్ధం | Advanced Mathematics to prepare for the test tomorrow | Sakshi
Sakshi News home page

రేపు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు సర్వం సిద్ధం

Published Sat, May 24 2014 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM

అ జేఈఈ డ్వాన్స్‌డ్ పరీక్షను ఈ నెల 25న నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపరు-1, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పేపరు-2 పరీక్ష ఉంటుంది.

హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఈ నెల 25న నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపరు-1, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పేపరు-2 పరీక్ష ఉంటుంది. పరీక్షకు జేఈఈ-మెయిన్‌లో తొలి 1,54,000లోపు ర్యాంకు సాధించిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.

ఈ పరీక్షకు రాష్ట్రం నుంచి 21,818 మంది అర్హత సాధించారు. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం పట్టణాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూన్ 1న వెబ్‌సైట్‌లో ‘కీ’ను పెడుతారు, 19న ఫలితాలు విడుదల చేస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement