
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, కాలినడకన భక్తులకు 6 గంటలు సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి.ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 20 కంపార్టుమెంట్లు నిండాయి.
గదుల వివరాలు:
ఉచిత గదులు-57 ఖాళీగా ఉన్నాయి.
రూ.50 గదులు-136 ఖాళీ రూ.100 గదులు-25 ఖాళీ రూ.500 గదులు-10 ఖాళీ
ఆర్జితసేవల టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం-136 ఖాళీ
సహస్ర దీపాలంకరణసేవ-36 ఖాళీగా ఉన్నాయి.
వసంతోత్సవం-48 ఖాళీగా ఉన్నాయి.
బుధవారం ప్రత్యేక సేవ - సహస్ర కలశాభిషేకం