విభజనతో సంబంధం లేకుండా ఎన్నికలు: భన్వర్ లాల్ | Elections will be condected irrespective of bifurcation, says Bhanwar Lal | Sakshi
Sakshi News home page

విభజనతో సంబంధం లేకుండా ఎన్నికలు: భన్వర్ లాల్

Published Fri, Jan 24 2014 7:16 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

విభజనతో సంబంధం లేకుండా ఎన్నికలు: భన్వర్ లాల్ - Sakshi

విభజనతో సంబంధం లేకుండా ఎన్నికలు: భన్వర్ లాల్

రాష్ట్రం ఒకటిగా ఉన్నా.. రెండుగా విడిపోయినా ఎన్నికలు యధాతథంగా జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ అన్నారు. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుందని ఆయన తెలిపారు.
 
జనవరి 25 తేదిన జాతీయ జాతీయ ఓటర్ల దినోత్సవాన్నినిర్వహిస్తున్నామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.  ప్రతి ఒక్కరూ ఆయా పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు నమోదు అయిందో లేదో తెలుసుకునే అవకాశం ఉంది ఆయన తెలిపారు. 
 
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 6 కోట్ల 24లక్షల 6వేల 81 మంది అని తెలిపారు.  రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 50లక్షల పదివేల 24 మంది ఓటర్లు ఉన్నారని.. విజయనగరంలో అత్యల్పంగా 16లక్షల 86వేల 174 మంది ఓటర్లు ఉన్నారని భన్వర్ లాల్ తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement