అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పోలీసులు దొంగనోట్ల ముఠాను అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పోలీసులు దొంగనోట్ల ముఠాను అరెస్ట్ చేశారు. పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 32 వేల రూపాయల విలువైన నోట్లు, 2 ప్రింటర్లు స్వాధీనం చేసుకున్నారు.