శ్రీకాకుళం(పాతపట్నం): శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మండలం ప్రహ్లాదపురంలో పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా బెల్టు షాపులలో పోలీసులు ముమ్మర తనిఖీలు జరిపారు.
ఈ తనిఖీల్లో 15 లక్షల విలువ చేసే టేకు దుంగలు, బెల్లు షాపులలో అక్రమంగా నిల్వ ఉంచిన 15 మద్యం బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్.. నలుగురి అరెస్ట్
Published Sun, Apr 19 2015 7:15 PM | Last Updated on Thu, Jul 18 2019 2:26 PM
Advertisement
Advertisement