శ్రీవారిని దర్శించుకున్న నరసింహన్
Published Sat, Mar 25 2017 11:14 AM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM
తిరుమల: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆయన సతీసమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపం వద్ద గవర్నర్ దంపతులకు టీటీడీ అధికారులు, వేద పండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Advertisement
Advertisement