ఇంటర్ ఫెయిలైనందుకు విద్యార్థిని ఆత్మహత్య | intermediate failed student sunitha committed suicide in srikakulam district | Sakshi

ఇంటర్ ఫెయిలైనందుకు విద్యార్థిని ఆత్మహత్య

Apr 28 2015 6:32 PM | Updated on Nov 9 2018 4:40 PM

ఇంటర్ పరీక్షల్లో తప్పినందుకు సునీత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

శ్రీకాకుళం(ఆముదాలవలస): ఇంటర్ పరీక్షల్లో తప్పినందుకు సునీత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. కాత్యాచార్యులపేటకి చెందిన సునీత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి వచ్చిన తర్వాత కూతురు చనిపోయిందన్న విషయాన్ని గ్రహించిన విద్యార్థిని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement