నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష | jee advanced exam on 25th may | Sakshi
Sakshi News home page

నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష

Published Sun, May 25 2014 12:42 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

jee advanced exam on 25th may

సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఆదివారం పలునగరాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు రాష్ట్రం నుంచి 21,818  మంది అర్హత సాధించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపరు-1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు పేపరు-2 పరీక్ష ఉంటుంది.  జూన్ 1న కీ, 19న ఫలితాలు విడుదల చేయనున్నారు. 26న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించి 29న ఫలితాలు విడుదల చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement