ఒక్క రూపాయి ఇవ్వకుండానే ల్యాండ్ పూలింగ్ | land pooling takesplace in Andhra pradesh without compensation, says MP mithun reddy | Sakshi
Sakshi News home page

ఒక్క రూపాయి ఇవ్వకుండానే ల్యాండ్ పూలింగ్

Published Tue, Mar 10 2015 5:38 PM | Last Updated on Thu, Aug 9 2018 8:35 PM

దేశవ్యాప్తంగా భూ సేకరణకు ఒకే విధానం ఉండాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భూ సేకరణకు ఒకే విధానం ఉండాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ల్యాండ్ పూలింగ్కు వేలాది ఎకరాలు ప్రభుత్వం తీసుకుంటుందని మంగళవారం ఆయన పేర్కొన్నారు. భూ సేకరణ బిల్లుపై వైఎస్ఆర్ సీపీ చేపడుతున్న ఆందోళనను పట్టించుకోకుంటే భూ బిల్లును వ్యతిరేకిస్తామని ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement