రాజధాని రైతులు, కూలీలకు న్యాయం జరగాలి: డొక్కా | make justice to capital farmers and labour, says dokka | Sakshi
Sakshi News home page

రాజధాని రైతులు, కూలీలకు న్యాయం జరగాలి: డొక్కా

Published Thu, May 28 2015 12:27 PM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

రాజధాని రైతులు, కూలీలకు న్యాయం జరగాలి: డొక్కా - Sakshi

రాజధాని రైతులు, కూలీలకు న్యాయం జరగాలి: డొక్కా

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో రైతులు, రైతు కూలీలు, ఇతర పేద వర్గాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఆయన గురువారం గుంటూరు పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవించే వారిని ఏపీ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement