కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య | man suicide due to family problems | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

Published Thu, Mar 5 2015 3:20 PM | Last Updated on Wed, Aug 29 2018 8:38 PM

man suicide due to family problems

కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి మృతి చెందాడు.

అనంతపురం: కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి మృతి చెందాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఆవులగట్ల గ్రామానికి చెందిన భీమ్‌రెడ్డి(32) గత నెల 27న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటినుంచి బళ్లారి లోని విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
(రాయదుర్గం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement