'రాష్ట్రాన్ని విడదీయటం ఎవరివల్లాకాదు' | nobody divided the state: Lagadapati Rajagopal | Sakshi
Sakshi News home page

'రాష్ట్రాన్ని విడదీయటం ఎవరివల్లాకాదు'

Published Mon, Feb 10 2014 9:05 PM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM

లగడపాటి రాజగోపాల్

లగడపాటి రాజగోపాల్

హైదరాబాద్: తెలంగాణ బిల్లును మొదట రాజ్యసభలో పెట్టడం సరికాదని లోక్సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే లోక్‌సభలోనే బిల్లు ప్రవేశ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రాన్ని విడదీయటం ఎవరివల్ల కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజీనామా చేయవద్దని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి  చెప్పినట్లు   లగడపాటి తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement