విశాఖ మెట్రోకు నోటిఫికేషన్‌ జారీ | Notification issued to Visakhapatnam Metro | Sakshi
Sakshi News home page

విశాఖ మెట్రోకు నోటిఫికేషన్‌ జారీ

Jun 16 2017 1:37 PM | Updated on Oct 16 2018 5:14 PM

విశాఖ మెట్రో కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది.

అమరావతి: విశాఖ మెట్రో కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. మూడు కారిడార్‌లలో 42.55 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ఏర్పాటు చేయనుండగా.. దాని కోసం శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

గాజువాక జంక్షన్‌ నుంచి ఎన్‌ఏడీ జంక్షన్‌, గురుద్వారా, మద్దిలపాలెం, హనుమంతవాక మీదుగా కొమ్మాది జంక్షన్‌ వరకు 30.38 కి.మీలతో మొదటి కారిడార్‌, గురుద్వారా నుంచి పాత పోస్ట్‌ ఆఫీస్‌ వరకు 5.25 కి. మీలతో రెండో కారిడార్‌, తాలిచెట్లపాలెం నుంచి వాల్తేర్‌ వరకు 6.9 కి.మీలతో మూడో కారిడార్‌ నిర్మాణం చేపట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement