హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తొలిసారిగా అప్పు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ సెక్యురిటీల విక్రయం ద్వారా ఈ నెల 26వ తేదీన రూ.1,500 కోట్ల రుణాన్ని సేకరించనుంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.3,650 కోట్లు అప్పు చేసుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతించింది.