ఎర్రచందనం రవాణా కేసులో ఆర్టీసీ ఉద్యోగుల అరెస్టు | RTC employees held in transporting of red sanders | Sakshi

ఎర్రచందనం రవాణా కేసులో ఆర్టీసీ ఉద్యోగుల అరెస్టు

Published Mon, Jan 5 2015 11:07 AM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM

ఎర్రచందనం అక్రమరవాణా కేసులో తాజా మరో 30 మంది ఆర్టీసీ ఉద్యోగులను కడప పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.

కడప:  ఎర్రచందనం అక్రమరవాణా కేసులో తాజా మరో 30 మంది ఆర్టీసీ ఉద్యోగులను కడప పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు 9 మంది కూలీల సహా ఇద్దరు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లు రోషన్, రామనాథ్ రెడ్డి అరెస్టు చేసి విచారణ  జరుపుతున్నారు.  అక్రమరవాణాలో ఆర్టీసీ డ్రైవర్లు పాత్ర ప్రధానం కావడం సంచనం రేకిత్తిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement