తిరుమలలో ప్రారంభమైన శోభాయాత్ర | Shobha yatra starts at tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో ప్రారంభమైన శోభాయాత్ర

Published Thu, Jul 9 2015 9:34 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

తిరుమలలో ప్రారంభమైన శోభాయాత్ర - Sakshi

తిరుమలలో ప్రారంభమైన శోభాయాత్ర

తిరుమల: తిరుమల నుంచి గోదావరి పుష్కరాలకు శోభయాత్ర గురువారం ప్రారంభమైంది. గోదావరి పుష్కరాల నేపథ్యంలో తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శోభయాత్రను టీటీడీ ఉన్నతాధికారులు ప్రారంభించారు. ఈ యాత్ర శ్రీనివాసమంగాపురం, శ్రీకాళహస్తి, అమరావతి, విజయవాడ మీదగా ఈ యాతర్ కొనసాగుతుంది. ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా టీటీడీ... ఈ సారెను గోదావరి తల్లికి సమర్పిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement