లారీ - కారు ఢీ: ముగ్గురు మృతి | Three dead in road accident, anantapur district | Sakshi
Sakshi News home page

లారీ - కారు ఢీ: ముగ్గురు మృతి

Published Wed, Mar 25 2015 2:18 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Three dead in road accident, anantapur district

అనంతపురం: అనంతపురం జిల్లా డి.హరియాహాల్ మండలం లింగంపల్లి క్రాస్ రోడ్డు వద్ద బుధవారం లారీ - కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement