పిడుగుపాటుకు ముగ్గురి మృతి | three dies in thunderstorm | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

Published Sun, Sep 6 2015 5:17 PM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM

three dies in thunderstorm

మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో ఆదివారం సాయంత్రం వేర్వేరు చోట్ల పిడుగుపడి ముగ్గురు మృతిచెందారు.

వేములకోట గ్రామంలో బోరు వేస్తుండగా పిడిగుపడి బీహార్‌కు చెందిన సతీష్(24) అక్కడికక్కడే మృతిచెందాడు. తుర్లపాడు మండలం గానుగపెంట గ్రామంలో పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement