కాల్వలోకి దూసుకెళ్లిన కారు: ముగ్గురి మృతి | Three persons died in Accident | Sakshi
Sakshi News home page

కాల్వలోకి దూసుకెళ్లిన కారు: ముగ్గురి మృతి

Published Sun, Oct 20 2013 5:56 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

తూర్పుగోదావరి జిల్లాలో కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు.

సీతానగరం: తూర్పుగోదావరి జిల్లాలో కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు.  సీతానగరం మండలం బొబ్బిలి లంక సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది.

ఈ నెల 10వ తేదీన  కారు కాలువలో పడినట్లు తెలుస్తోంది. బొబ్బిలి కాలువ వద్ద మూడు మృతదేహాలను ఈరోజు కనుగొన్నారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement