
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ 50, రూ 100, రూ 500 గదులు సులభం గా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 20 కంపార్టుమెంట్లు నిండాయి.
గదుల వివరాలు:
ఉచిత గదులు - 30 ఖాళీగా ఉన్నాయి
రూ.50 గదులు - 13 ఖాళీగా ఉన్నాయి
రూ.100 గదులు - 45 ఖాళీగా ఉన్నాయి
రూ.500 గదులు - 6 ఖాళీగా ఉన్నాయి
ఆర్జితసేవల టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం - 145
సహస్ర దీపాలంకరణసేవ - 36 ఖాళీగా ఉన్నాయి
వసంతోత్సవం - ఖాళీ లేవు