పిడుగుపాటుకు మహిళ దుర్మరణం | Woman dies due to thunderbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు మహిళ దుర్మరణం

Sep 11 2015 5:46 PM | Updated on Sep 3 2017 9:12 AM

పిడుగుపాటుతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

విడవలూరు : పిడుగుపాటుతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రం శివారులో ఈ ఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో పిడుగు పడడంతో సమీపంలోని పొలంలో పనులు చేసుకుంటున్న సుబ్బమ్మ (45) అక్కడికక్కడే మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement