వైఎస్ఆర్ జిల్లా: జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక సంస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ఆదివారం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్రెడ్డి, అంజాద్ బాషా మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. కడప నుంచి వైఎస్ వివేకానందరెడ్డితో పాటు అన్నిస్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయం అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు సంచలనాలు సృష్టిస్తాయని అన్నారు.
'స్థానిక సంస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారు'
Published Sun, Mar 19 2017 12:28 PM | Last Updated on Sat, Jul 28 2018 3:39 PM
Advertisement
Advertisement