'రైతుల పరిస్థితి దారుణంగా ఉంది' | YSRCP MLA visweswar reddy slams ap cm chandrababu naidu | Sakshi

'రైతుల పరిస్థితి దారుణంగా ఉంది'

Published Thu, Sep 29 2016 4:43 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

'రైతుల పరిస్థితి దారుణంగా ఉంది' - Sakshi

'రైతుల పరిస్థితి దారుణంగా ఉంది'

జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.

అనంతపురం: అనంతపురం జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రెయిన్ గన్స్ ద్వారా పంటలను కాపాడామని సీఎం చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 3 న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో రైతాంగ సమస్యలపై మహాధర్నా చేపట్టనున్నట్టు విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement