హైదరాబాద్: కొత్తగా ఎన్నికైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు కోలగట్ల వీరభద్రస్వామి, పిల్లి సుభాష్చంద్రబోస్ ఈ నెల 30వ తేదీన పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారిద్దరూ ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎ.చక్రపాణి చాంబర్లో పదవీ ప్రమాణం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రమాణం నేడు
Published Mon, Mar 30 2015 1:17 AM | Last Updated on Tue, May 29 2018 4:18 PM
Advertisement
Advertisement