వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీపై టీడీపీ కార్యకర్తల దాడి | YSRCP MPTC Machcha Veerabhadra injured in TDP attack | Sakshi

వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీపై టీడీపీ కార్యకర్తల దాడి

Jul 7 2014 11:19 PM | Updated on Aug 10 2018 8:46 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం కార్యకర్తల దాడులు కొనసాగుతునే ఉన్నాయి.

బీరంపాలెం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం కార్యకర్తల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తల దాడులపై గవర్నర్, ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చినా ప్రయోజనం లేకుండా పోతోంది.
 
తాజాగా తూర్పు గోదావరి జిల్లా బీరంపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీటీసీ మచ్చా వీరభద్రపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. 
 
ఎంపీటీసీ మచ్చా వీరభద్రపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా రంగంపేట పోలీసులు పట్టించుకోకపోవడంపై నిరసన వ్యక్తమవుతోంది. గాయపడిన మచ్చా వీరభద్రను పెద్దాపురంకు తరలించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement