సమ్మెకు సంఘీభావం తెలిపిన వైఎస్సార్‌సీపీ | ysrcp supports the protests by RTC workers | Sakshi
Sakshi News home page

సమ్మెకు సంఘీభావం తెలిపిన వైఎస్సార్‌సీపీ

Published Sat, May 9 2015 12:23 PM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్సు ఎదుట ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు వైఎస్సాసీపీ ఎమ్మెల్యేలు సుజయకృష్ణా రంగారావు, పుష్పశ్రీవాణిలు సంఘీభావం తెలిపారు

విజయనగరం(పార్వతీపురం): పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్సు ఎదుట ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు వైఎస్సాసీపీ ఎమ్మెల్యేలు సుజయకృష్ణా రంగారావు, పుష్పశ్రీవాణిలు సంఘీభావం తెలిపారు. శనివారం ఆర్టీసీ కాంప్లెక్సు ఎదుట ఆర్టీసీ కార్మికులు రోడ్డుపై వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సమ్మెలో వైఎస్సార్‌సీపీతో పాటు సీపీఐ, సీఐటీయూ, పలు విద్యార్థి, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సులను డిపో నుంచి బయటకు వెళ్లకుండా కార్మికులు అడ్డుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement