భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి.
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 35 పాయింట్లు లాభపడి 27,910 వద్ద ముగిసింది. నిఫ్టీ 18 పాయింట్లు లాభపడి 8,363 పాయింట్లు వద్ద ముగిసింది.
Published Tue, Nov 11 2014 4:46 PM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM
భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి.
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 35 పాయింట్లు లాభపడి 27,910 వద్ద ముగిసింది. నిఫ్టీ 18 పాయింట్లు లాభపడి 8,363 పాయింట్లు వద్ద ముగిసింది.