లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు | stock market gain today | Sakshi
Sakshi News home page

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Dec 22 2014 4:05 PM | Updated on Nov 9 2018 5:30 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి.

ముంబై:దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 27,701 వద్ద ముగియగా, నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 8,324 ముగిసింది.  ఈ రోజు సెన్సెక్స్ 27, 457 వద్ద ప్రారంభమవ్వగా, నిఫ్టీ కూడా 18 పాయింట్లకు పైగా లాభపడి 8,243 వద్ద ఆరంభమైంది. డాలర్తో రూపాయి మారకం విలువగా కూడా స్వల్పంగా పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement