![ట్రూజెట్ వార్షికోత్సవ ఆఫర్](/styles/webp/s3/article_images/2017/09/5/51499802150_625x300.jpg.webp?itok=geImPgww)
ట్రూజెట్ వార్షికోత్సవ ఆఫర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రూజెట్ పేరుతో విమానయాన రంగంలో సేవలందిస్తున్న టర్భో మేఘా ఎయిర్వేస్ మూడో వసంతంలోకి అడుగుపెడుతోంది. కార్యకలాపాలు ప్రారంభించి నేటితో (జూలై 12) రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అన్ని పన్నులు కలుపుకుని టికెట్ల ధర రూ.802 నుంచి ఆఫర్ చేస్తోంది.