ఆటోను ఢీకొట్టిన బస్సు.. ముగ్గురు మృతి | three persons died in road accident in chittoor | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొట్టిన బస్సు.. ముగ్గురు మృతి

Mar 1 2018 7:48 AM | Updated on Nov 6 2018 4:38 PM

సాక్షి, చిత్తూరు: జిల్లాలోని యాదమర్రి మండలం మొర్ధనపల్లి వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలివి.. కర్ణాటక ఆర్‌టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడిక్కడే ముగ్గురు చనిపోగా, మరో ఆరుగురికి గాయలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement