శ్రీవారిసేవలో అంబానీ | Anil ambani visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిసేవలో అంబానీ

Apr 19 2016 11:00 AM | Updated on Sep 3 2017 10:16 PM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని మంగళవారం ఉదయం రిలయన్స్ అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ దర్శించుకున్నారు.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని మంగళవారం ఉదయం రిలయన్స్ అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ దర్శించుకున్నారు. ఆయనతో పాటు తల్లి కోకిలాబెన్ కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి టీటీడీ ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వారికి తీర్థ ప్రసాదాలు అందించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement