'ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం విస్మరిస్తోంది' | AP state govt ignoring RTC workers, says Ravindra nath reddy | Sakshi

'ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం విస్మరిస్తోంది'

Jan 12 2016 12:58 PM | Updated on Sep 3 2017 3:33 PM

ఆర్టీసీ కార్మికులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ప్రభుత్వం విస్మరిస్తోందని ఆర్టీసీ మాజ్దార్ యూనియన్ గౌరవ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు.

కర్నూలు: ఆర్టీసీ కార్మికులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ప్రభుత్వం విస్మరిస్తోందని ఆర్టీసీ మాజ్దార్ యూనియన్ గౌరవ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్మికుల సమస్యల కోసం 5 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగనున్న ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఎన్నికల్లో 126 స్థానాల నుంచి వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తుందని రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement