వివక్షపై యుద్ధం | art exhibition in madhapoor on woman empowerment | Sakshi
Sakshi News home page

వివక్షపై యుద్ధం

Jul 24 2016 10:50 PM | Updated on Sep 4 2017 6:04 AM

వివక్షపై యుద్ధం

వివక్షపై యుద్ధం

సమాజంలో మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందని వ్యంగ చిత్రకళ నిపుణులు పి.శంకర్‌ పేర్కొన్నారు.

సాక్షి,మాదాపూర్‌: సమాజంలో మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందని వ్యంగ చిత్రకళ నిపుణులు పి.శంకర్‌  పేర్కొన్నారు. మాదాపూర్‌లోని చిత్రమయి ఆర్ట్‌ గ్యాలరీలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ను ఆదివారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా పి.శంకర్, డాక్టర్, చిత్ర కళాకారుడు ఎం.చంద్రమౌళి వేసిన చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. ప్రదర్శన 31వ తేదీ వరకు కొనసాగుతుంది. కార్యక్రమంలో ఆర్ట్‌ గ్యాలరీ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.లక్ష్మీ, డాక్టర్‌ రవికుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement