తెలుగు భాష అమృతం లాంటిది. ప్రతి తెలుగువాడు శతక పద్యాలను కంఠస్తం చేయాలి. తోటి తెలుగువారితో తెలుగులోనే మాట్లాడాలి. ఆంగ్లంలో సంపాదిద్దాం.. ఆంధ్రభాషలో సంభాషిద్దామని ప్రతిజ్ఞ పూనాలి. జై తెలుగుతల్లి.
శతక పద్యాలను కంఠస్తం చేయాలి
Published Mon, Aug 29 2016 1:04 AM | Last Updated on Thu, Jul 18 2019 2:14 PM
తెలుగు భాష అమృతం లాంటిది. ప్రతి తెలుగువాడు శతక పద్యాలను కంఠస్తం చేయాలి. తోటి తెలుగువారితో తెలుగులోనే మాట్లాడాలి. ఆంగ్లంలో సంపాదిద్దాం.. ఆంధ్రభాషలో సంభాషిద్దామని ప్రతిజ్ఞ పూనాలి. జై తెలుగుతల్లి.
సోమంచి శ్రీనివాసశాస్త్రి, తెలుగు పండితుడు, పాలకొల్లు
Advertisement
Advertisement