సికింద్రబాద్లో ఈ నెల 18 నుంచి 29వ తేదీ వరకు జరిగిన దక్షిణ æమధ్య రైల్వే ఇంటర్ డివిజనల్ బిలియర్డ్స్ చాంపియన్షిప్లో పతకాల పంట పండించిన విజయవాడ డివిజన్జట్టు ఓవరాల్ చాంపియన్గా నిలిచింది.
ఓవరాల్ చాంప్గా విజయవాడ డివిజన్
Published Fri, Jul 29 2016 9:05 PM | Last Updated on Tue, Aug 28 2018 7:57 PM
విజయవాడ స్పోర్ట్స్ :
సికింద్రబాద్లో ఈ నెల 18 నుంచి 29వ తేదీ వరకు జరిగిన దక్షిణ æమధ్య రైల్వే ఇంటర్ డివిజనల్ బిలియర్డ్స్ చాంపియన్షిప్లో పతకాల పంట పండించిన విజయవాడ డివిజన్జట్టు ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. ఈ జట్టును చీఫ్ మెకానికల్ ఇంజినీర్ అర్జున్ముండియ అభినంధించారు. శుక్రవారం జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమంలో అర్జున్ ముండియా విజయవాడ జట్టుకు ఓవరాల్ చాంపియన్షిప్ ట్రోఫీ అందజేశారు.
Advertisement
Advertisement