పారిశుద్ధ్య వారోత్సవాలు ప్రారంభం | Clean days started | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య వారోత్సవాలు ప్రారంభం

Published Thu, Sep 1 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

పారిశుద్ధ్య వారోత్సవాలు ప్రారంభం

పారిశుద్ధ్య వారోత్సవాలు ప్రారంభం

 నడిగూడెం: మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో గురువారం పారిశుద్ధ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీఓ బర్మావత్‌ శంకర్‌ నాయక్, ఈఓఆర్డీ కొల్లు వైష్ణోయోగి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement