అనంతపురం న్యూసిటీ : విషజ్వరాలకు పందులు కారణమవుతున్నందున యుద్ధప్రాతిపదికన నగరం నుంచి వాటిని వెలుపలకు తరలిస్తున్నట్లు కమిషనర్ చల్లా ఓబులేసు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డెంగీతో వినాయకనగర్లో ఇద్దరు చిన్నారులు మతి చెందారన్నారు.
ఇటువంటి సంఘటనలు పునరావతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పందులు ఎక్కడైనా కన్పిస్తే శానిటేషన్ సూపర్వైజర్ గంగిరెడ్డి(9849907873)కి ఫోన్ చేయాలన్నారు.
పందులు తరలిస్తాం
Published Sun, Sep 18 2016 10:02 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement