చంచల్ గూడ సూపరింటెండ్పై మానవతారాయ్ ఫిర్యాదు | complaint on chanchalguda superintend by manavatarai | Sakshi
Sakshi News home page

చంచల్ గూడ సూపరింటెండ్పై మానవతారాయ్ ఫిర్యాదు

Published Fri, Sep 11 2015 10:24 AM | Last Updated on Sat, Jul 28 2018 6:26 PM

చంచల్ గూడ సూపరింటెండ్పై ఉస్మానియా విశ్వవిద్యాలయం నేత మానవతారాయ్ ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్: చంచల్ గూడ సూపరింటెండ్పై ఉస్మానియా విశ్వవిద్యాలయం నేత మానవతారాయ్ ఫిర్యాదు చేశారు. ఓయూలో ప్రిన్సిపల్పై దాడి ఘటనకు సంబంధించి తమను జైలుకు తీసుకెళ్లినప్పుడు ఆయన తొమ్మిదిమంది విద్యార్థులపై దాడి చేశారని ఆరోపించారు. ఈ మేరకు జైళ్లశాఖ డీజీ వీకే సింగ్కు ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement