
2019 నాటికి సంపూర్ణ పారిశుద్ధ్య సాధనే లక్ష్యం
భూదాన్పోచంపల్లి : తెలంగాణలో 2019 నాటికి బహిరంగ మలవిసర్జన లేకుండా సంపూర్ణ పారిశుద్ధ్య సాధనే లక్ష్యంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ డైరక్టర్ ఎం.రామ్మోహన్రావు తెలిపారు.
Published Tue, Jul 19 2016 11:00 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
2019 నాటికి సంపూర్ణ పారిశుద్ధ్య సాధనే లక్ష్యం
భూదాన్పోచంపల్లి : తెలంగాణలో 2019 నాటికి బహిరంగ మలవిసర్జన లేకుండా సంపూర్ణ పారిశుద్ధ్య సాధనే లక్ష్యంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ డైరక్టర్ ఎం.రామ్మోహన్రావు తెలిపారు.