డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య | degree student suicides | Sakshi
Sakshi News home page

డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

Published Sat, Dec 3 2016 11:44 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

degree student suicides

అనంతపురం న్యూసిటీ : అనంతపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదివే జె.మహేశ్‌(20) బీఎస్సీ విద్యార్థి రైలు కింద పడి శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైలు వెళ్లే సమయంలో దూరడంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మరణించినట్లు చెప్పారు. మృతుని జేబులో పరిశీలించగా హాల్‌ టికెట్‌ లభ్యమైందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement