తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | devotees rush continuous in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published Sat, Jun 4 2016 9:05 AM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో శనివారం ఉదయం భక్తుల రద్దీ అధికంగా ఉంది. సర్వదర్శనానికి 12 గంటలు, కాలి నడకన వచ్చిన వారికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే రెండో వైకుంఠం కాంప్లెక్స్‌లో ఉన్న అన్ని కంపార్ట్‌మెంట్లూ భక్తులతో నిండిపోయాయి.


 

 

గదుల వివరాలు:
ఉచిత గదులు     - ఖాళీ లేవు
రూ.50 గదులు   - ఖాళీ లేవు
రూ.100 గదులు - ఖాళీ లేవు
రూ.500 గదులు - ఖాళీ లేవు

ఆర్జిత సేవల వివరాలు
ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీ లేవు
సహస్ర దీపాలంకరణ - ఖాళీ లేవు
వసంతోత్సవం - ఖాళీ లేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement