
గ్రామాల అభివృద్ధికి కృషి
కేతేపల్లి : మారుమూల గ్రామాల అభివృద్ధికి తనవంతుగా కృషిచేస్తున్నట్టు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని ఇనుపాములలో శుక్రవారం రూ.13 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.
Published Fri, Sep 9 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
గ్రామాల అభివృద్ధికి కృషి
కేతేపల్లి : మారుమూల గ్రామాల అభివృద్ధికి తనవంతుగా కృషిచేస్తున్నట్టు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని ఇనుపాములలో శుక్రవారం రూ.13 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.