శ్రీవారి సన్నిధిలో భారీగా భక్తుల రద్దీ | huge devotees at tirumala temple | Sakshi
Sakshi News home page

శ్రీవారి సన్నిధిలో భారీగా భక్తుల రద్దీ

Published Sun, Jul 12 2015 4:15 PM | Last Updated on Tue, Aug 28 2018 5:55 PM

శ్రీవారి సన్నిధిలో భారీగా భక్తుల రద్దీ - Sakshi

శ్రీవారి సన్నిధిలో భారీగా భక్తుల రద్దీ

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎక్కడచూసినా క్యూలైన్లే కనిపిస్తున్నాయి. సాయంత్రం 3 గంటల సమయానికి 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. అదేవిధంగా కాలినడక వచ్చే భక్తుల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి 8 గంటలకు పైగా సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement