ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య | Inter student sravanthi suicide in rangareddy district | Sakshi
Sakshi News home page

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

Published Thu, Sep 3 2015 10:53 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Inter student sravanthi suicide in rangareddy district

యాచారం : రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మండిగౌరెల్లి గ్రామంలో గురువారం ఉదయం స్రవంతి(16) అనే ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గది తలుపులు మూసి ఒంటిపై కిరోసిస్ పోసుకుని నిప్పంటించుకుంది.ఒళ్లంతా కాలి కాసేపటికే మృతి చెందింది. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్న స్రవంతి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement