‘వన్నె’ చిన్నెల కన్నయ్యా..!
మారీసుపేట: ఈ నెల 25న కష్ణాష్టమిని పురస్కరించుకుని తెనాలిలోని రోజారీ కాన్వెంట్, హరితా బాలకుటీర్ పాఠశాలలో డ్రాయింగ్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న నారిశెట్టి బాలసుబ్రమణ్యం వాటర్ కలర్స్తో వేణుగానం చేస్తున్న కష్ణుడి చిత్రపటాన్ని రూపొందించారు. 41 x 31 సైజ్లో ఉన్న చిత్రం ఒరియా సై ్టల్లో ఉందని సుబ్రమణ్యం మంగళవారం తెలిపారు.