ఆటో-లారీ ఢీ: ఒకరు మృతి | Lorry carrying sand hits auto-rickshaw, one died | Sakshi
Sakshi News home page

ఆటో-లారీ ఢీ: ఒకరు మృతి

Published Tue, Nov 8 2016 10:38 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ఆటో-లారీ ఢీ: ఒకరు మృతి - Sakshi

ఆటో-లారీ ఢీ: ఒకరు మృతి

మణుగూరు: కొత్తగూడెం జిల్లా మణుగూరు పాత కాట వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సాంబాయిగూడెంకు చెందిన ఆకుకూరల రైతులను ఎక్కించుకుని మణుగూరు వెళ్తున్న టాటా మేజిక్ ఆటోను మణుగూరు నుంచి సాంబాయిగూడెం వస్తున్న ఇసుక లారీ ఢీ కొట్టింది.

ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్ధానికుల సమాచారంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement